Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

80వరోజు పెనుకొండలో ఎన్టీఆర్అన్నక్యాంటీన్

విశాలాంధ్ర- పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న సవితమ్మ కార్యాలయం నందు 5 రూపాయలకే 80వరోజు ఎన్టీఆర్ అన్నా క్యాశీటీన్ వద్ద భోజనం ఏర్పాటుచేసిన తెలుగుదేశంపార్టీ రాష్ట్రకార్యనిర్వహకకార్యదర్శి సవితమ్మ, ఈ కార్యక్రమంలో త్రివేంద్ర నాయుడు, ఐ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంజునాథ్, మాజీ సర్పంచ్ ప్రసాద్ , సూర్యనారాయణ,వాసుదేవ రెడ్డి ,సానిపల్లి వెంకటేష్ మరియు తదితరులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img