Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మృతులకు నివాళి

విశాలాంధ్ర – పెనుకొండ : మండలం పరిధిలోని రాంపురం పంచాయతీ కొండoపల్లి గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ హనుమంత నాయక్ తండ్రి రాము నాయక్ అనారోగ్యంతో గురువారం చనిపోగా అక్కడికి వెళ్లి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ మాధవ నాయుడు రాంపురం సర్పంచ్,మాజీ జడ్పీటీసీ శ్రీనివాసులు ,రామకృష్ణ రెడ్డి,మాజీ సర్పంచ్ లు సోము, పోతన్న , రాము,ఆనంద్, చిరంజీవి ముత్యాల నాయక్,,అంజినాయక్ వార్డ్ మెంబెర్ గణేష్ నాయక్,,నారాయణ నాయక్, రాజు నాయక్, వడ్డీ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img