Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశాబి వృద్ది లో బాబు పాత్ర కీలకం

విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం : దేశాబి వృద్ది లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ పాత్ర అత్యంత కీలకమైనదని వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్. భవాని పేర్కొన్నారు.జేఎన్టీయూ అనంతపురము ఇంజినీరింగ్ కళాశాలలో బాబు జయంతి వేడుకలను పురస్కరించుకొని చిత్ర పటానికి వైస్ ప్రిన్సిపాల్ , కళాశాల సిబ్బంది పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయ వేత్త, గొప్ప ప్రజానాయకుడని , ముప్ఫైమూడు సంవత్సరాలు కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి నిరంతరం కృషి సాగించాడు. కార్యక్రమంలో ఆచార్య ఇ. కేశవ రెడ్డి , డాక్టర్ డి. విష్ణువర్ధన్ , డాక్టర్ దిలీప్ కుమార్ , శ్రీ జోజి రెడ్డి , డాక్టర్ యం. రామ శేఖర రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img