Friday, September 22, 2023
Friday, September 22, 2023

ఏపీ అండర్ 11 బాలుర జట్టుకు ఎంపికైన బికేఎస్ విద్యార్థి

విశాలాంధ్ర- బుక్కరాయసముద్రం: అనంత క్రీడా మైదానం ఆర్డిటిలో మినీ సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ జాతీయ గవర్నమెంట్ లో ఏపీ అండర్ 11 బాలుర జట్టుకు ఎంపికైన బికేఎస్ ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి రాజు ఎంపికైనట్లు పిడి గోపాల్ రెడ్డి తెలిపారు. ఎంపికైన విద్యార్థిని ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్ సీఈవో వెంకటేశులు, కార్యదర్శి నాగేంద్ర , అధ్యాపక బృందం అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img