Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

బడన్నపల్లి గ్రామంలో గొర్రెల మందుల పంపిణీ…

సామాజికవేత్త గడ్డం రాజగోపాల్.
విశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గ పరిధిలోని బడన్నపల్లి గ్రామంలో సోమవారం నియోజకవర్గ సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ ఆధ్వర్యంలో ఆ గ్రామంలోని గొర్రెల పెంపకపుదారులకు ఉచిత మందుల కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం అక్కడి ప్రజలు రాజగోపాల్ కి ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆ గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించలేదని మీరు నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. తదుపరి గ్రామములో వివిధ కారణాల చేత బాధపడుతున్న భయమ్మ ,ఎల్లప్ప, భరత్, నారాయన్ ను పరామర్శించి, తగిన ఆర్థిక సహాయమును కూడా అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img