Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ గా డాక్టర్ అశోక్

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : ఆరోగ్యశ్రీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక అధికారిగా డాక్టర్ యాదల అశోక్ నియమితులయ్యారు. గతంలో వైఎస్ఆర్సిపి వైద్య విభాగం లో రాష్ట్ర స్థాయిలో క్రియాశీలకంగా పని చేశారు. ఆయన భార్య ప్రస్తుతం నాగులప్పలపాడు జడ్పిటిసి గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనను ఆరోగ్యశ్రీ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కావున ఆయనను పలువురు వైసీపీ నాయకులు స్థానిక నేతలు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img