Friday, April 19, 2024
Friday, April 19, 2024

చలివేంద్రం ఏర్పాటు

విశాలాంధ్ర – తనకల్లు : మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో పూల నరసింహులు పనుల నిమిత్తం కార్యాలకు వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పానీయాలతో పాటు నీరు అధికంగా తీసుకోవడం వలన ఎండవేడిమి తాపానికి తట్టుకునే శక్తి వస్తుందని మా కార్యాలయానికి వచ్చే ప్రజలకు అందుబాటులో చల్లని నీటిని ఉంచామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img