Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

విశాలాంధ్ర – పెనుకొండ : పట్టణ మున్సిపాలిటీ పరిధి లోని ఇస్లాపురం గ్రామం తెదేపా కార్యకర్త గోపాల్ ఉరి వేసుకొని మృతి చెందారు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యాశాలకు తీసుకొని రాగా అక్కడికివెళ్లి బౌతిక కాయనికి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు కోసం ఆర్థిక సహాయం అందచేసి దైర్యంగా ఉండండి పార్టీ మేము అండగా ఉంటామని భరోసా కల్పించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు ,అంజినేయుల త్రివేంద్ర నాయుడు, బాబుల్ రెడ్డి బుసప్ప, వీరచిన్న మంజు ,మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img