Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కుటుంబానికి ఆర్థిక సహాయం

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చందామూరి నారాయణ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని 37వ వార్డు పరిధిలోని మారుతీ నగర్ కు చెందిన బెస్త రాము ఇటీవల అనారోగ్యంతో పచ్చ కామెర్లు షోకి మృతి చెందడం జరిగింది. సమాచార అందుకున్న మాజీ వైస్ చైర్మన్ కౌన్సిలర్ చందమూరి నారాయణరెడ్డి మంగళవారం మృతి చెందిన కుటుంబానికి వెళ్లి, తల్లిదండ్రులను పరామర్శించి, తనవంతుగా ఆ కుటుంబానికి పదివేల రూపాయల నగదును మృతుని భార్యకు అందజేశారు. మానవతా దృక్పథం చాటిన చందమూరి నారాయణ రెడ్డికి వార్డు ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం వెల్ఫేర్.. ప్రేమ్ సాగర్ రెడ్డి, ఏఎన్ఎం.. రేవతి, గృహ సారథి.. చెన్న ప్రసాద్, వాలంటీర్ నరేష్, మిద్దె మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img