Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

అనంత‌పురం జిల్లాలో తొలిసారిగా బాల‌భీముడు

5.2 కిలోల బ‌రువున్న శిశువు జ‌న‌నం
క‌డుపు భారీగా ఉన్న మ‌హిళ‌కు కిమ్స్ స‌వీరాలో శ‌స్త్రచికిత విశాలాంధ్ర అనంతపురం వైద్యం సాధార‌ణంగా పుట్టిన వెంట‌నే మ‌న దేశంలో పిల్ల‌లు 2.5 నుంచి 4 కిలోల వ‌ర‌కు బ‌రువు ఉంటారు. 3-3.5 కిలోల‌ను స‌గ‌టు బ‌రువుగా చెబుతుంటారు. కానీ అనంత‌పురం జిల్లాలో తొలిసారిగా 5.2 కిలోల బ‌రువున్న శిశువు జ‌న్మించాడు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను అనంత‌పురం కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రికి చెందిన గైన‌కాల‌జిస్టు డాక్ట‌ర్ శిల్పా చౌద‌రి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img