Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : మండలంలోని నిడమానూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త లక్కీనబోయిన శేషగిరి శుక్రవారం మృతి చెందడంతో సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ శేషగిరి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపాన్ని తెలిపారు. ఆయనవెంట బాపట్ల పార్లమెంట్ సాంస్కృతిక విభాగం కార్యదర్శి నందిగాం కోటయ్య, ప్రధాన కార్యదర్శి బోడపాటి సుబ్బారావు, ఎర్ర అంకిరెడ్డి ,పైడి నాగేశ్వరావు మోష ,మణికంఠ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img