విశాలాంధ్ర :శెట్టూరు ఆయన స్వేచ్ఛ స్వాతంత్ర్య ప్రధాత, బడుగు బలహీన వర్గాల కోసం ఆవిరల కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి స్మరించుకోవడం ప్రభుత్వ అధికారులు ఒక బాధ్యత మండలం ఉన్న ప్రభుత్వకేవలం బలహీన వర్గానికి చెందిన నాయకుడు అనే ఏమో ఆయన వర్థంతి నీ పురస్కరించకుని ఒక్క మండల అధికారి కూడా నివాళి అర్పించినే లేదు మండల కేంద్రం లో నిలువెత్తు విగ్రం కూడా ఉంది ఒక్క అధికారి కూడా నివాళి అర్పించిన పాపాన పోలేదు అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ల కుల బావన
ఇకనైనా మారండి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి రాజ్యాంగము రాయలేదు యావత్ భారత దేశానికి తన మేధస్సు దారబోసి అత్యున్నత రాజ్యాంగం కల్పించిన ఘనత బాబా సాహెబ్ గారిది. ఇలాంటి సంఘటన పునరుత్వం కాకుండా చూడాలని ఇలాంటి సంఘటనలు పైన జిల్లా అధికారులు స్పందించాలని ఈరోజు ప్రభుత్వ ఆఫీసులకు వచ్చిన ప్రజలు చర్చించుకున్నారు