Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టిడిపి వాల్మీకి సాధికార సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుంతకల్లు తలారి మస్తానప్ప

విశాలాంధ్ర-గుంతకల్లు : గుంతకల్లు పట్టణానికి చెందిన టిడిపి మాజీ ఎంపీటీసీ తలారి మస్తానప్ప ను శుక్రవారం టిడిపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించి వాల్మీకి సాధికార సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేశారు. మాజీమంత్రి కాలు శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ సహకారంతో పూల నాగరాజు ఆధ్వర్యంలో తలారి మస్తానప్పకు బాధ్యతలు ఇవ్వడంపై వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మస్తానప్ప మాట్లాడుతూ తనను గుర్తించి ఎంతో నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ కోసం ప్రజా సమస్యల కోసం ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ముందుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img