Friday, April 19, 2024
Friday, April 19, 2024

అక్రమ మద్యం పట్టివేత – కేసు నమోదు

సేబ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య
విశాలాంధ్ర ధర్మవరం:: రాబడిన రహస్య సమాచార మేరకు పట్టణంలోని యాదిండి ఆంజనేయస్వామి దేవాలయ సమీపంలో అక్రమంగా కారులో 1.50 లక్షలు విలువ చేసే కర్ణాటక మధ్యమును రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సేబ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన శ్రీనివాసులు, కరుణాకర్లు బెంగళూరు నుంచి కడపకు కర్ణాటక మద్యం తరలిస్తుండడంతో సిబ్బందితో సహా దాడి చేసి మద్యమును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సేబ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img