Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జగనాసురుడా అవినీతి నేరాల రాక్షసుడ

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ టిడిపి నియోజకవర్గ కార్యాలయం నందు సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సత్యసాయి జిల్లా అధ్యక్షులు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనాసురుడుగా అవినీతి నేరాల రాక్షసుడిగా క్రిమినల్ గా తన యొక్క చాకచక్యంతో చేతులకు మట్టి అంటకుండా అధికారులను ప్రలోభ పెట్టి క్రిమినల్ కేసులు ఉన్న వారిని ప్రలోభలో పెట్టి అవినీతి పనులు చేస్తున్నాడని 2014 నుంచి 2019 వరకు తన యొక్క నేర చరిత్ర, భూమాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, రైతు ద్రోహిగా, పేదల ద్రోహిగా, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా, వ్యవహరిస్తున్నారని పరిపాలనంత అస్తవ్యస్తమైన విధంగా ఉందని ప్రజలకు తెలియజేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ఈ ఫోటోలతో అతను చేస్తున్న అన్యాయాలు ఆకృత్యాలు తెలిపే విధంగా కార్టూన్లు తయారుచేసి వాటిపై రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల అక్రమాలు రాసి జగనాసురులు చేస్తున్న అవినీతి అక్రమాలపై ఎండగట్టారు అలాగే పోస్టర్లను కూడా విడుదల చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img