Friday, April 19, 2024
Friday, April 19, 2024

విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ మండలం, వెంకటగిరి పాల్యంకు చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్త ఎల్లప్ప35 సంవత్సరాలు శనివారం విద్యుత్ ఘాతం తో మృతి చెందారు. విషయం తెలుసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్దకు చేరుకొని ఎల్లప్ప మృతదేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ సంఘటనపై కియా పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు మృతునికి నివాళులర్పించిన స్థానిక సర్పంచ్ ఆదినారాయణ మరియు మండల పరిషత్ అధ్యక్షులు గీత రామ్మోహన్ రెడ్డి అగ్రి చైర్మన్ కొండలరాయుడు కన్వీనర్ బాబు,ఎస్ఎంసి చైర్మన్ గంగాధర్ నాయక్ శ్యామ్ నాయక్ ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img