Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మట్కా రాయుల్లు అరెస్ట్

వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం

విశాలాంధ్ర – ధర్మవరం : రాబడిన రహస్య సమాచారం మేరకు పట్టణంలోని బోయ వీధిలో శుక్రవారం బయలు ప్రదేశంలో నాగిశెట్టి, తలమర్ల నారాయణరెడ్డిలు మట్కా రాస్తూ పట్టు పడ్డారు అని వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారిద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద గల మక్కా చీటీలతోపాటు రూ.27,000 లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వన్టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు సెబ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img