Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

డివిజన్ లో ప్రతి ఇంటికి తాగునీరు అందించే విధంగా చర్యలు

కార్పొరేటర్ మెట్టు ఆశకుమారి

జవహర్ నగర్ విశాలాంధ్ర: జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ పరిధిలో మంగళవారం వివిధ కాలనీలో మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి అందేలా చూడాలని మంత్రి చామకూర మల్లారెడ్డి సూచన మేరకు డివిజన్ కార్పొరేటర్ మెట్టు ఆశకుమారి,తెరాస 7డివిజన్ అధ్యక్షులు మెట్టు వెంకన్న అధికారులతో మాట్లాడడంతో హెచ్ఎం డబ్ల్యు ఎస్ ఎస్,వాటర్ వర్క్స్ అధికారులు జిఎం శ్రీనివాస్ రెడ్డి,డీజిఎం సాయినాథ్,మేనేజర్ కౌశిక్ డివిజన్ లో పర్యటించి వంద శాతం పైప్ లైన్ పనులు ఇప్పటికే పూర్తి అయినట్లు త్వరలో పూర్తిస్థాయిలో డివిజన్లో ప్రతి ఇంటికి త్రాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని వాటర్ వర్క్స్ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img