Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రతిభ చాటిన ప్రణవ సాయి పాఠశాల

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కాగితాల వీధిలో గల ప్రణవ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో చక్కటి ప్రతిభను ఘనపరిచి 76.4 శాతం నమోదు కావడం జరిగిందని కరెస్పాండెంట్ కృష్ణ కిషోర్ హెడ్మాస్టర్ ఆదిలక్ష్మి లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 17 మంది కు గాను 13 మంది ఉత్తీర్ణత చెందడం జరిగిందని,ఇందులో జాహ్నవి 574 మార్కులు, వినోద్ 573 మార్కులు, హేమంత్ 558 మార్కులతో రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బోధనేతర బృందము తో పాటు కృష్ణ కిషోర్,ఆదిలక్ష్మి లు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img