Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పార్ట్ టైం ఇన్స్పెక్టర్ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనీ వినతి

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగరాజు కి వినతి పత్రంను పెనుకొండ డివిజన్ పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు లు నాజ్నీన్, కృష్ణవేణి, చాముండేశ్వరి తదితరులు అందజేశారు. వినతి పత్రంలో వారు
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని. ప్రస్తుతం ఇస్తున్న ఉద్యోగులకు 14,500 నుంచి 50 వేల రూపాయల వేతనం పెంచాలి విద్య అర్హతలను బట్టి సిఆర్పిలుగా ప్రమోషన్ కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగుల ఇస్తున్న అన్ని అలవెన్సులు మాకు కూడా వర్తింపచేయాలని
సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి పంపి పరిష్కారం కోసం నివేదికను పంపాలని కోరగా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img