Friday, April 19, 2024
Friday, April 19, 2024

సచివాలయ ఆకస్మిక తనిఖీ

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ మండలం దుద్దేబండ గ్రామ సచివాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్ ఉద్యోగుల యొక్క హాజరు లబ్ధిదారుల యొక్క లిస్టు పరిశీలించారు అన్ని రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని రికార్డులు సరిగా లేకున్నా లబ్ధిదారులకు అర్హులైన వారికి సంక్షేమ కార్యక్రమాలు లేకుండా నిర్లక్ష్యం వహించిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో యం. పి. డి. ఓ శివ శంకరప్ప పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img