Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపిక

విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న డి. శశాంక్, కె.సాయి కుమార్ అనే విద్యార్థులు అండర్-17 బేస్ బాల్ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ పద్మజాదేవి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఉపాధ్యాయులు, పీఈటీ అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img