Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నూతన జువెలరీ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేశవ్

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో టిడిపి మైనార్టీ విభాగం నాయకులు అల్లా బకాష్ కు చెందిన నూతన షా గోల్డ్ షాపును ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తూకము, ధరలు, నాణ్యత విషయంలో వినియోగదారులు నమ్మకాన్ని పెంచే విధంగా వ్యాపారం నిర్వహించి అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టిడిపి మైనార్టీ విభాగం నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img