Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాష్ట్రస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు అభినందనలు

విశాలాంధ్ర-ఉరవకొండ : రాష్ట్రస్థాయి 33వ సెపక్ తక్రా క్రీడా పోటీలలో పాల్గొని రాష్ట్ర ప్రథమ స్థానంలో గెలుపొందిన అనంతపురం మహిళ జట్టును శుక్రవారం ఉరవకొండ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ గవర్నర్ చంద్ర ప్రకాష్ ఆధ్వర్యంలో అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్య తో పాటు క్రీడలలో కూడా విద్యార్థులు రాణించాలని పేర్కొన్నారు అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సప్తగిరి మల్లికార్జున తో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img