Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గోనుగుంట్ల విజయ్ కుమార్ ఎంపిక అభినందనీయం

10వ వార్డ్ టిడిపి ఇన్చార్జ్ కృష్ణాపురం జమీర్ అహ్మద్
విశాలాంధ్ర -ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గోనుగుంట్ల విజయ్ కుమార్ ఎంపిక అభినందనీయమని ధర్మవరం పదవ వార్డ్ టిడిపి ఇన్చార్జ్ కృష్ణాపురం జమీర్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ధర్మవరం మైనారిటీ నాయకులు అనంతపురంలోని గోనుగుంట్ల విజయ్ కుమార్ గృహానికి వెళ్లి, పదవ వార్డ్ టిడిపి ఇన్చార్జ్ కృష్ణాపురం జమీర్ అహ్మద్, 11వ వార్డు ఇంచార్జ్ షాహీన్, 27వ ఇంచార్జ్ పటాన్ బాబు ఖాన్, 12వ వార్డు స్టార్ సమీర్, పదవ వార్డ్ అధ్యక్షుడు బుల్లెట్ భాషా, ఐటీ డిపి నాయకులు జిలాన్, షేక్షావలి, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇర్షాద్, మైనారిటీ నాయకులు జాబి నబీలు కలసి శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img