Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గ్రామీణలకు గ్రామ సచివాలయ ఉద్యోగుల కోసం శిక్షణ

విశాలాంధ్ర- నాగులుప్పలపాడు : ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కృషి చేసే గ్రామీణ యువతకు అందుబాటులో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఝాన్సీ స్టడీ సర్కిల్ ప్రిన్సిపాల్ పొట్టేటి అశోక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయంల లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది అన్నారు దీనికోసం ఈనెల 20వ తారీఖు నుండి శిక్షణ తరగతులు నిర్వహిస్తాం అన్నారు. యువత కలను సాకారం చేయడానికి నిపుణులు అయిన అధ్యాపకులతో శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలోనే ఝాన్సీ ఒకేషనల్ కాలేజ్ పై అంతస్తులో నిర్వహించినట్లు తెలిపారు . పూర్తి వివరాల కొరకు 88974 20862, 70936 21555. నెంబర్లకు సంప్రదించవలసినదిగా ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img