Friday, April 19, 2024
Friday, April 19, 2024

తెదేపా మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మృతికి నివాళి

విశాలాంధ్ర – రొద్దం : మండల కేంద్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రొద్దం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గోవిందరాజులు 50 సంవత్సరాలు అనారోగ్యంతో శనివారం చనిపోగా అక్కడికి వెళ్లి పూలమాలవేసి నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర మాజీ ఎమ్మెల్యే పార్థసారథి శుభ రత్నమ్మ చిన్నపయ్య నరసింహులు,మాధవ నాయుడు ,, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ఆంజనేయులు మాజీ ఎంపీపీ నరసింహులు ,సిద్దన్న జయరాం యాదవ్, తిరుపతయ్య మరియు తదితరులు పాల్గొని మృతునికి నివాళులర్పించి వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img