Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని విస్తృత ప్రచారం

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ మండలం మరియు ఇతర మండలాలలో బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవిత మరియు వారి నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ బలపరిచిన పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మద్దతుగా పెనుకొండ లోని జూనియర్ కళాశాల మైదానంలో జాకింగ్ కోసం వచ్చే పట్టభద్రుల, ఉద్యోగులు, రొద్దం మండలం పెద్దిపల్లి పాఠశాల, ఎల్ జి బి నగర్ ఎంపీయుపిపాఠశాల, పెనుకొండ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల , ఉద్యోగులస్తులను , ఉపాధ్యాయులు, పట్టభద్రులని కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి మద్దతుగా మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని అభ్యర్థిస్తు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఆమెతోపాటుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img