Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అన్యాయంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
తాను రాజకీయాలలోకి వచ్చి అన్యాయంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. అక్రమంగా సంపాదించినట్లు నిరూపిస్తే చంద్రబాబుకు తన ఆస్తి రాసిస్తానని.. నిరూపించలేకపోతే ఆయన ఆస్తి తనకు రాసిస్తారా అంటూ సవాల్‌ విసిరారు. తనపై ఆరోపణలు అవాస్తవాలని కాణిపాకంలో ప్రమాణం చేస్తానని, చంద్రబాబుకు ధైర్యం ఉంటే ప్రమాణానికి రావాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img