ఆఫ్ఘానిస్తాన్లో చిక్కుకున్న కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఏపీ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి టోల్ఫ్రీ నెంబర్లను ప్రకటించింది. 0866-2436314, 7780339884, 9492555089 హెల్ప్ డెస్క్ నంబర్లకు ఫోన్ చేసి ఆఫ్ఘానిస్తాన్లో ఉన్న కార్మికులు, వారికి సంబంధించిన వివరాలను తెలుపవచ్చని కార్మిక శాఖ పేర్కొంది.