Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆర్థిక శాఖ ఉద్యోగుల నిరసన

సచివాలయంలో ఆర్థిక శాఖ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఆర్థిక శాఖ ఉద్యోగుల సీనియార్టీని ఫైనల్‌ చేయకపోవడంపై నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గత ఏడాది ఆగస్టులో ఆర్థిక శాఖ ఉద్యోగుల సీనియార్టీ ఫైనల్‌ చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 2016 నుంచి ఇప్పటివరకు ఆర్థిక శాఖలో ఉద్యోగుల సీనియార్టీని ఉన్నతాధికారులు ఫైనల్‌ చేయలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img