సచివాలయంలో ఆర్థిక శాఖ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఆర్థిక శాఖ ఉద్యోగుల సీనియార్టీని ఫైనల్ చేయకపోవడంపై నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గత ఏడాది ఆగస్టులో ఆర్థిక శాఖ ఉద్యోగుల సీనియార్టీ ఫైనల్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 2016 నుంచి ఇప్పటివరకు ఆర్థిక శాఖలో ఉద్యోగుల సీనియార్టీని ఉన్నతాధికారులు ఫైనల్ చేయలేదు.