Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆ పత్రికల విలేకరుల వీపులు వాయగొడతాం: కర్నూలు మేయర్‌

కొన్ని వార్తాపత్రికలకు చెందిన విలేకరులను ఉద్దేశించి కర్నూలు నగర మేయర్‌ బీవై రామయ్య తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తే వీపులు వాయగొడతామని వార్నింగ్‌ ఇచ్చారు. వైసీపీ మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర కర్నూలుకు వచ్చినప్పుడు… మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉందని ప్రజలు నీడ చాటుకు వెళితే… సభకు జనాలు రాలేదంటూ కొన్ని పత్రికలు పనికట్టుకుని ప్రచారం చేశాయని ఆయన మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాస్తే వీపులు వాయగొడతామని హెచ్చరించారు. బీవై రామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్నూలులో చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img