Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆ వీడియో మార్ఫింగ్‌ చేసినదే…

గోరంట్ల మాధవ్‌ వీడియోపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వ్యాఖ్య
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియోపై ఏపీ మునిసిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ శనివారం స్పందించారు. గోరంట్ల మాధవ్‌కు చెందినదిగా చెబుతున్న ఆ వీడియో మార్ఫింగ్‌ చేసినదేనని ఆయన అన్నారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా సురేశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.ఎంపీ గోరంట్ల మాధవ్‌పై టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సురేశ్‌ మండిపడ్డారు. టీడీపీ నేతలకు దమ్ముంటే ఆ వీడియో ఎంపీ మాధవ్‌దేనని నిరూపించాలని కూడా ఆయన సవాల్‌ విసిరారు. వీడియో వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి… దానిని సృష్టించిన ఐటీడీపీకి చెందిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img