Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్‌ తప్పనిసరి

రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాధ్‌ దాస్‌ కీలక ఉత్తర్వులకు జారీ చేశారు. కరోనా కారణంగా గతేడాది మే నెల నుంచి బయోమెట్రిక్‌ హాజరుకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ నెల 13వ తేదీన జరిగిన కార్యదర్శుల సమావేశంలో బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img