ఈనెల 29వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది. అలాగే సెప్టెంబర్లో నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలపై కూడా చర్చించే అవకాశముంది.