సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఫోర్జరీ పేరిట ఎలక్షన్స్ ఆఫీసర్స్ నామినేషన్ రద్దు చేస్తున్నారని, వాళ్ల వారిపై సిఎంకు నమ్మకం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ కృష్ణ పేర్కొన్నారు, మంగళవారం నాడు నగరం లోని ఓల్డ్ టౌన్ నందు సీపీఐ కార్యలయం లో పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూ,. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వై.ఎస్, చంద్రబాబు పోటీ నిర్వహించలేదన్నారు. ఆర్జెడీ ప్రతాప్ రెడ్డి తప్పతాగి గొడవ చేస్తే విద్యార్థి సంఘాల పై కేసు పెడుతున్నారని ఆరోపించారు.. ఎన్నికల కోసం ఏ సిఎం దిగజారనంతగా జగన్ దిగజారారంటూ ఫైర్ అయ్యారు.