Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఏదో ఒక అలజడి సృష్టించాలన్నదే పవన్‌ ధోరణి


: మంత్రి ఆదిమూలపు సురేష్‌
ఎన్నికలు వస్తే ఏదో ఒక అలజడి సృష్టించాలన్నదే పవన్‌ కల్యాణ్‌ ధోరణి అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.పవన్‌ రాష్ట్రానికే ఓ గుదిబండగా తయారయ్యారని దుయ్యబాట్టారు. ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పుకునే ఆయన..కులాల మధ్య చిచ్చుపెట్టడం తగదన్నారు. రాజకీయంగా ఎదగాలంటే ఇది సరైన పద్ధతి కాదని పవన్‌ తెలుసుకోవాలని మంత్రి సూచించారు.టీడీపీ భావజాలంతోనే పవన్‌ కల్యాణ్‌ వెళ్తున్నారని సురేష్‌ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img