Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఏపీని అప్పుల పాలు చేసింది చంద్రబాబే .. మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చంద్రబాబే అప్పుల పాలు చేశారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంత్రి మాట్లాడుతూ,చంద్రబాబుకు అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే శాశ్వత కట్టడాలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. బాబుకు అవకాశమిస్తే.. ఏపీ ప్రజలకు ఇవే చివరి రోజులవుతాయన్నారు. లోకేష్‌ పాదయాత్ర జబర్దస్త్‌ కు పోటీ అని మంత్రి రోజా అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img