Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఏపీలో అతిత్వరలోనే పూర్తిగా ఆన్‌లైన్‌ సినిమా టిక్కెట్ల్లు !

ఏపీలో అతిత్వరలోనే పూర్తిగా ఆన్‌లైన్‌ సినిమా టిక్కెట్ల్లు పొందే వెసులుబాటును ప్రేక్షకుల కోసం ప్రభుత్వం తీసుకురాబోతోంది. ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాల కోసం టెండర్లు పూర్తి చేసిన ప్రభుత్వం.. ప్రైవేట్‌ సంస్థలకంటే తక్కువ ధరకు ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. టెండర్లలో జస్ట్‌ టిక్కెట్‌ సంస్థ -1 గా నిలిచినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అంతేకాదు ప్రేక్షకులపై ఆన్‌లైన్‌ చార్జీల భారం పడకుండా ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img