Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఏపీలో కొత్తగా 127 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 127 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి తాజాగా ముగ్గురు మృతి చెందారు. తాజా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 20,75,546 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రంలో 14,477 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,758 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,59,313 మంది రికవరీ చెందారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img