Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏపీలో కొత్తగా 1,908 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 80,376 శాంపిల్స్‌ టెస్ట్‌ చేయగా.. 1,908 మందికి కరోనా నిర్థారణయ్యింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసులు సంఖ్య 1980258కు చేరింది. కరోనాతో 23 మంది ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13513కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,103 మంది కోలుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1946370కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20375 యాక్టివ్‌ కేసులున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img