Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏపీలో కొత్తగా 3,396 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 29,938 శాంపిల్స్‌ను పరీక్షించగా..తాజాగా 3,396 మందికి కరోనా పాజివిట్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా బారినపడి మరో 9 మంది మరణించారు. ఈమేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులిటిన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనా బారినుంచి 13,005 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 78,746 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img