Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏపీలో కొత్తగా 618 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 38,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 618 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా కరోనా వైరస్‌ తో ఆరుగురు మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,47,459 కేసులు నమోదు కాగా, కరోనాతో 14,142 మంది మృత్యువాతపడ్డారు. ఏపీలో 12,482 యాక్టివ్‌ కేసులు ఉండగా, 20,20,835 మంది రికవరీ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img