Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు సెక్రటరీ ఎంవీ శేషగిరి బాబు ఫలితాలను విడుదల చేశారు. ఆగస్ట్ 3 నుంచి 12వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. జనరల్ ఇంటర్ తో పాటు ఒకేషనల్ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 70.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్ లో 35 శాతం, ఒకేషనల్ లో 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండియర్ జనరల్ లో 33 శాతం, ఒకేషనల్ లో 46 శాతం మంది పాస్ అయ్యారు. పరీక్షా ఫలితాలను www.bie.ap.gov.in, www.examresults.ap.nic.in వెబ్ సైట్లలోకి లాగిన్ అయి చూసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img