Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కరోనా నివారణా చర్యలపై సీఎం సమీక్ష

కరోనా నివారణా చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం తాడేపల్లి క్యాపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు పాల్గొన్నారు. నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు, వ్యాక్సినేషన్‌పై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img