Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కర్నూలులో ఏపీ మానవహక్కుల కమిషన్‌

కర్నూల్‌లో ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమిషన్‌(ఏపీ హెచ్‌ఆర్‌సీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శుక్రవారం ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూల్‌ని మానవ హక్కుల కమిషన్‌కి హెడ్‌ క్వార్టర్‌గా స్పెసిఫై చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.దీంతో ఇక మీదట కర్నూల్‌ కేంద్రంగా ఏపీ మానవ హక్కుల కమిషన్‌ పని చేయనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img