Friday, April 19, 2024
Friday, April 19, 2024

కర్నూలు లో డి ఈ ఓ కార్యాలయం ముట్టడి

అక్రమ అడ్మిషన్లు నిలిపివేయాలని, విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజుల దోపిడీ ని అడ్డుకోవాలని కోరుతూ ఏ ఐ ఎస్ ఏ ప్ ఆధ్వర్యంలో ముట్టడి చేశారు.పోలీసులు జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్, అధ్యక్షుడు సోమన్న, తో పాటు 10మంది ని అరెస్ట్ చేసి మూడవ పట్టణ పొలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img