Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కొండవీడును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

మంత్రి బాలినేని
కొండవీడులో అభివృద్ధి పనులకు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీతో కలిసి మంత్రి బాలినేని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొండవీడును పర్యాటక కేంద్రంగా, ఆహ్లాదకరమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొండవీడు అభివృద్ధి కోసం 13.5 కోట్లను సీఎం కేయించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. జనసేన అధినేత పవన్‌, బీజేపీతో కలవాలని చంద్రబాబు మళ్ళీ ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్‌ను ఓడిరచలేడని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img