Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు అస్వస్థత

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆయన్ను ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌ కు తరలించారు.గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో బిశ్వభూషణ్‌కు చికిత్స అందిస్తున్నారు.ఈ తెల్లవారుజామున అస్వస్థతకు గురవ్వడంతో.. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన బులెటిన్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img