Friday, April 19, 2024
Friday, April 19, 2024

గుంటూరు తొక్కిసలాట ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను కలచివేసిందన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందించాలని, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img